ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో (12 నవంబర్ 2018న) సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ "జన జాగరణ యత్ర"లో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అయార్లా సభ్యత్వం చేర్పించారు. ఈ నెల 19,20 తేదీలలో జహనబాద్,బీహార్ లో జరుగు అయార్లా 6వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అయార్లా జిల్లా కార్యదర్శి యమ్.లచ్చబాబు, టి. ఏసు, లక్ష్మి, భవానీ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment