ది.12 నవంబర్ 2018న విజయవాడ ఫారెస్ట్ సెటిల్ మెంట్ ఆఫీస్ వద్ద కృష్ణాజిల్లా ముసునూరు మండలం రమణక్కపేట అటవీ భూముల సాగుదార్లు సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ నాయకత్వంలో ధర్నా చేయడం జరిగింది.
ముఖ్యంగా 4 వ నోటిఫికేషన్ రద్దు చేయ్యలి, 80సంవత్సరాలనుండి అటవీ భూములను సాగుచేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఫారెస్ట్ అధికారి పద్మావతి గార్కి ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డి. హరినాధ్, యమ్. ఈశ్వర్, బక్కయ్య, మారయ్య, AIPWA నాయకులు కామ్రేడ్ పి. కళావతి, సిపిఐ(యంమ్ యల్) లిబరేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment