ఎడిటోరియల్

Monday, November 12, 2018

తెనాలిలో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పాండురంగ పేట పేదలు ఇళ్ల పట్టాలకై ధర్నా.


        ఈ రోజు ది.12 నవంబర్ 2018న గుంటూరుజిల్లా తెనాలిలో సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ ఆధ్వర్యంలో జరిగిన "జన జాగరణ యాత్ర"లో భాగంగా స్థానిక పాండురంగ పేటలో అనేక సంవత్సరాలనుండి ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న పేదల ఇళ్ళకి  వెంటనే పట్టాలు ఇవ్వాలి అంటూ తెనాలి RDO ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు.
   ఈ కార్యక్రమంలో సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ నాయకులు కా.కళ్యాణ కృష్ణ , జిల్లా కార్యదర్శి యమ్.పి రామ్ దేవ్,జిల్లా కమిటీ సభ్యులు బడుగు రమేష్, లోకం భాస్కరరావు,టి. హనుమంతరావు, అర్.బెనెహార్, వెంకట సుబ్బారావు, బాలునాయక్,జీతానాయక్,కా.ఎల్లమ్మ, బుజ్జి,లక్ష్మీ, అనేకమంది మహిళలు,కాలనీ నివాసులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment