ఈ రోజు అనగా 1 అక్టోబరు 2018 న అనకాపల్లి పట్టణంలో సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ ఆధ్వర్యంలో అమరుడు కామ్రేడ్ పి.శంకర్ గారి వర్ధంతి సభ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి. బంగార్రావు అధ్యక్షతన జరిగింది.
ఈ సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ యన్. మూర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్ డి.హరినాధ్, వై. అర్జునరావు, టి.అరుణ, టి. సన్యాసిరావు, కె.జనార్దన్, యమ్. లచ్చబాబు, బి. వాసుదేవరావు, పి.యస్. అజయ్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
No comments:
Post a Comment