ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు కొంతమంది స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద శానిటీషన్ చేస్తుండగా కార్మికులు వారిని అడ్డుకొని వారి చేతుల్లో వున్న చీపురు కట్టలు , బట్టలు లాక్కొని వారిని తరిమి వేశారు. అంతటా వారు ట్రాక్టర్ పై వేసిన చెత్త,చెదారాన్ని కిందకి పడవేసి అక్కడి నుండి ట్రాక్టర్ని పంపి వేసి, మా సమస్యలు తీరెంతవరకు పోరాడుతామని, ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(యమ్.యల్)లిబరేషన్ ఏరియా కార్యదర్శి Aప్రభాకర్, AICCTU నాయకులు G.దుర్గారావు, తుపాకుల శివ, బాపనపల్లి వెంకటేశ్వరరావు, T.హనుమంతరావు, తడిశెట్టి శ్రీను, సుకన్య, మరియమ్మ, వెంకయమ్మ, సీపీఎం పట్టణ కార్యదర్శి, చెంగయ్య, సీఐటీయూ నాయకులు రామచంద్రరావు, నాగరాజు, నాగార్జున, CPI పట్టణ కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకులు గంజి వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment