ఈరోజు (29.10.2018న)"జనజాగరణ యాత్ర"లో భాగంగా గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారి ఎదుర్కొంటున్న సమస్యలను తెలిసికోవడం,మరియు "అయార్లా" సభ్యత్వము నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తాడిశెట్టి హనుమంతరావు, లోకం భాస్కరరావు, లోకల్ కమిటీ సభ్యులు జోజి, మరియదాస్,కిరణ్,సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment