ఈ యాత్ర స్థానిక బస్ స్టాండ్ నుండి ర్యాలీగా బయలు దేరి స్టేట్ బ్యాంక్ సెంటర్, తహశీల్దార్ కార్యాలయం మీదుగా మున్సిపల్ కార్యాలయం, ఆర్.డి.ఓ ఆఫీస్, నెహ్రూ చౌక్ మీదుగా బస్ స్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది.
ఈ యాత్రలో పాల్గొన్న జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ జిందాబాద్!, బి.జె.పి–మోడీ ఫాసిస్టు పాలనను ఓడించండి!, చంద్రబాబు దగా కోరు పాలనను వ్యతిరేకించండి!, పేదల సాగులో వున్న ప్రభుత్వ పోరంబోకు, బంజరు, అటవీ భూములలో హక్కులు కల్పించాలని, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఏజెన్సీలో చేర్చాలని, ఉపాధి హామీ పథకంలో 300 పని దినాలు కల్పించాలని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినదించారు.
No comments:
Post a Comment